Grama Ward Sachivalayam: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించనున్నారు.

 గ్రామ, వార్డు సచివాలయాలు



★ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేశారు.


★ బయో మెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించనున్నారు. 


★ రోజూ సాయంత్రం ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమానికి ఉద్యోగులంతా విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. 


★ ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 


★ వ్యవసాయ, 

★ పశుసంవర్థక, 

★ సంక్షేమశాఖల్లో, 

★ పోలీసుస్టేషన్లలో 

డిప్యుటేషన్లపై సేవలు అందిస్తున్న ఉద్యోగులంతా ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పని చేయాలి. 


★ ఉదయం కార్యాలయానికి వచ్చినపుడు, తిరిగి సాయంత్రం వెళ్లేప్పుడు బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి. 


★ జులై 1 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చినా పలు జిల్లాల్లో బయోమెట్రిక్‌ హాజరు 50 నుంచి 60 % ఉండటంపై సీఎం కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 


★ సోమవారం నుంచి ఇది 90 శాతానికిపైగా ఉండాల్సిందేనని కలెక్టర్లకు సూచించారు.అంతకంటే హాజరు తక్కువగా ఉంటే ఎంపీడీవోలను బాధ్యులను చేయనున్నారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top