2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్ దాఖలు చేసే అంశంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) వృద్ధులకు ఊరటనిచ్చింది.75 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్ దాఖ చేయాల్సిన అవసరం లేదని తెలిపిందిదీనికోసం ఐటీ శాఖలోని ఫారమ్ 12బీబీఏను పెన్షన్ తీసుకుంటున్న వారు తమ ఖాతా ఉన్న బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. పెన్షన్ ఖాతా ఉన్న అదే బ్యాంకులో వడ్డీపై మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు అందుబాటులో ఉండనుంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment