ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరట కల్పించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది.* *2020-21 ఆర్థిక సంవత్సరం లేదా 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు* అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది. *కరోనా వైరస్తో నెలకొన్ని పరిస్థుతుల కారణంగా గతంలో సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే..
0 comments:
Post a Comment