సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె .వెట్రిసెల్వి శుక్రవారం పెదకాకాని, మండలంలోని వెనిగళ్ల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పరిశీలించారు. మెనూ వివరాలడిగి తెలుసుకున్నారు. వెట్రిసెల్వి వెంట డైరెక్టర్ పార్వతి, డిఈఓ ఆర్.ఎస్ గంగాభవాని, ఏపీసి ఎం. వెంకటప్పయ్య తదితరులు ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment