PRC News:జాయింట్ కౌన్సిల్ సమావేశాన్ని బాయ్ కట్ చేసిన ఉద్యోగ సంఘాలు



*9 సంఘాలు బాయ్ కట్

ఈ రోజున ఏపీ సచివాలయం నందు జాయింట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాలు హాజరైనవి . పిఆర్సి వేదిక ఇవ్వలేదని సంఘాలు సమావేశాన్ని బాయ్ కట్ చేసినవి. 

ప్రధానంగా సమావేశమైన ఉద్యోగ సంఘాలు చేసిన ప్రధాన డిమాండ్ పిఆర్సి నివేదిక బయటపెట్టాలని ఫిట్మెంట్ ఎంత తేల్చాలని పి ఆర్ సి గురించి చర్చ జరుగుతున్నటువంటి ఆశతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరు కూడా ఎదురుచూస్తున్నారు PRC నివేదిక ఇస్తామని ప్రభుత్వం 4 ,8,10 తేదీ లలో ఇస్తామని ఉద్యోగులకు ఆశలు చూపారు.

         కనీసం ఈ రోజైనా నివేదిక ఇస్తారని ఎదురు చూశాం నివేదిక ఇవ్వకపోగా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఎప్పుడు లోపు చెల్లిస్తారు షెడ్యూల్ విడుదల చేయాలనే సంఘాలు డిమాండ్ చేశాయి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top