నేడు ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం


నేడు ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం

నేడు ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 4 ఉద్యోగ సంఘాల నుంచి నియమించిన 12 మంది సభ్యుల భేటీకానున్నారు. ఆందోళన కార్యక్రమాల నిర్వహణపై కూడా చర్చించనున్నారు.అలాగే ప్రభుత్వం నియమించిన బుజ్జగింపుల కమిటీపై చర్చించే అవకాశం ఉంది. నేడు ఏపీ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top