ఉద్యోగ సంఘాలతో నేడే చర్చలు



సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు కీలక భేటీ

అటు ప్రభుత్వం , ఇటు ఉద్యోగ సంఘాల ధోరణిలో మార్పు

ఉద్యోగులు సమ్మెదాకా వెళ్లకుండా చూడాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు • సానుకూలం కావాలని కోరుతున్న ఉద్యోగులు • అందుకు సిద్ధమేనన్నట్లుగా ప్రభుత్వ వైఖరి

మంగళవారం ఉదయం 10.30 గంటలకు ముందుగా పీఆర్సీ సాధన కమిటీ సమావేశమై మంత్రుల కమిటీతో చర్చించాల్సిన అంశాలు , అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశం కానున్నాయి.

    మీ అందరికీ తెలిసిందే ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం విజయ సంఘాలు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రానున్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top