ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది.


 

చర్చించనున్న అంశాలు..

►కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల పై చర్చించనున్న కేబినెట్

►ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీకి ఆమోదం తెలపనున్న కేబినెట్

►ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుకి ఆమోదం తెలపనున్న కేబినెట్

►కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాలపై ఆమోదం తెలపనున్న కేబినెట్

►ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంకి ఆమోదం తెలపనున్న కేబినెట్

►జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు

►ఉద్యోగులకు 20 శాతం రిబెట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాటులు కేటాయింపునకు ఆమోదం తెలపనున్న కేబినెట్

►ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం తెలపనున్న కేబినెట్

►పెన్షన్లను 2,250 నుండి 2500కి పెంచిన ఉత్తర్వులను ఆమోదించనున్న కేబినెట్

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top