AP EdCET 2022 NOTIFICATION
ENTRANCE TEST : 13-07-2022
Online submission of applications : 09-05-2022*
Last date for submission of online application : 07-06-2022
AP Edcet 2022 బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు విడుదల చేశారు దీని ఆధారంగా బీఈడీ రెగ్యులర్ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసే అభ్యర్థులు ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయవలసి ఉంటుంది... దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 09.05.2022 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ:07.06.2022. ప్రవేశ పరీక్ష: జూలై 13 న నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 650/-, వెనకబడిన తరగతుల అభ్యర్థులకు 500/- షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అభ్యర్థులకు 450/- రూపాయలుగా నిర్ణయించారు.
0 comments:
Post a Comment