e.filing కు ఈరోజే చివరి తేదీ.. లేదంటే రూ.5000 ఫైన్

 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ. గడువు పొడిగించే అవకాశం లేదని ఆదాయపు పన్ను విభాగం పలుమార్లు ప్రకటన చేయగా.. రిటర్నుల దాఖలుకు గడువు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. గడువులోగా ITR దాఖలు చేయకుంటే సెక్షన్ 234F ప్రకారం రూ. 5000 వరకు జరిమానా పడుతుందని ఐటీ శాఖ హెచ్చరించింది. రూ. 5లక్షల ఆదాయం దాటకుంటే రూ.1,000 ఫైన్ చెల్లించాలి.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top