APTWRE ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో అడ్మిషన్ నోటిఫికేషన్

Rc. No.1099239-APTWRE-13021/1/2020-ACA, Dt: 05/02/2024

2024-25 విద్యా సంవత్సరమునకు గాను ప్రతిభా పాఠశాల మరియు ప్రతిభా కళాశాల SOE/COE లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC, BiPC గ్రూపులలో చేరుటకుమల్లి (PTG-Boys) పార్వతీపురం మన్యం జిల్లా, జోగంపేట (Boys) పార్వతీపురం మన్యం జిల్లా, మారికవలస (Girls) విశాఖపట్నం జిల్లా, విస్సన్నపేట (Girls) ఏలూరు జిల్లా, శ్రీశైలం (Boys) నంద్యాల జిల్లా, శ్రీకాళహస్తి (Girls) తిరుపతి జిల్లా, తనకల్లు (Girls) సత్యసాయి జిల్లాలలో గల విద్యాలయాల్లో చేరుటకు జరుగు ప్రవేశ పరీక్షకు Online లో దరఖాస్తులు కోరడమైనది.

మరియు

2024-25 విద్యా సంవత్సరమునకు ప్రతిభా పాఠశాల (SOE) లలో 8వ తరగతిలో ప్రవేశమునకు గాను జోగంపేట (Boys) పార్వతీపురం మన్యం జిల్లా, మారికవలస (Girls) విశాఖపట్నం జిల్లా, శ్రీశైలం (Boys) నంద్యాల జిల్లా, శ్రీకాళహస్తి (Girls) తిరుపతి జిల్లాలలో గల విద్యాలయాల్లో చేరుటకు జరుగుప్రవేశ పరీక్షకు Online లో దరఖాస్తులు కోరడమైనది.

ఇంగ్లీషు/తెలుగు మీడియంలో చదివిన గిరిజన బాల బాలికలు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. దరఖాస్తులు Online లో సమర్పించడానికి 10-02-2024 నుండి ఆఖరు తేది: 25-03-2024 వరకు మరియు ప్రవేశ పరీక్ష తేది: 07-04-2024, పరీక్ష సమయం: ఉ.10.30 గం. నుండి మ. 1.00గం. వరకు. దరఖాస్తు చేసుకొనుటకు మరియు పూర్తి వివరముల కొరకు గురుకులం వెబ్సైట్ అనగా www.aptwgurukulam.ap.gov.in  సందర్శించగలరు

Download Complete Notification


Whatsapp Channel...
Telegram Channel...
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top